పిల్లలు లేని దంపతుల కోసం ఓయాసిస్ ఫర్టిలిటీ ఆధ్వర్యంలో అధునాతన సంతాన సౌకర్య పరిష్కారాలతో ఏర్పాటు చేసిన జననీ యాత్రను సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అ�
శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి హుండీలను మంగళవారం లెక్కించినట్లు ఆలయ ఈవో మహేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. 76 రోజులకు సంబంధించి రూ. 22,78,554 ఆదాయం సమకూరినట్లు ఆయన పేర్కొన్నారు.