రువాండా మద్దతు కలిగిన తిరుగుబాటుదారుల అకృత్యాలతో కాంగోలో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. ఇప్పటికే గోమా నగరాన్ని, బుకావు ప్రొవిన్సియల్ రాజధానికి సమీపాన ఉన్న మరో పట్టణాన్ని స్వాధీనం చేసుకొన్న ఎం23 రెబల్�
అశాంతితో రగులుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మరో దారుణం చోటుచేసుకుంది. స్కూల్ టీచర్, ముగ్గురు పిల్లల తల్లి అయిన హ్మార్ జాతికి చెందిన ఒక మహిళను సాయుధులైన కొందరు దుండగులు అత్యాచారం జరిపి సజీవ దహనం చే
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెం కటాపూర్ పంచాయతీ పరిధి గుడిపెల్లిలోని ఎమ్మె ల్యే కాలనీలోగల మాసు శివయ్య (52) ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటలకు ఒక్క సారిగా మంటలు చెలరేగాయి.