అప్పల బాధలు తాళలేక మనస్తాపంతో భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి.. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వనపర్తి జిల్లాలో బుధవారం చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్ర కారం.. మహబూబ్నగర్ జిల్�
అప్పుల బాధ భరించలేక కౌలు రైతు కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నారాయణపేట జిల్లా కృష్ణ మండలం వాసునగర్ వద్ద చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు ఆంధ్రా ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణ్య నాగరాజ�
అప్పుల బాధ తో ఓ రైతు ఆ త్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బెక్కల్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్నది. ఎస్సై మహ్మద్ ఆసిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. బెక్కల్కు చెందిన రైతు నలుగొప్