Bull run-Market Capitalisation | దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐదు రోజులుగా బుల్ పరుగులు తీస్తోంది. కేవలం ఐదు సెషన్లలోనే ఇన్వెస్టర్ల సంపద రూ.12.80 లక్షల కోట్లు పెరిగింది.
అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో మార్కెట్ రికార్డుల ర్యాలీ వరుసగా ఐదో ట్రేడింగ్ రోజున సైతం కొనసాగింది. బుధవారం సరికొత్త రికార్డులు నెలకొన్నాయి. క్రితం రోజు 67,000 పాయింట్లపైన ముగిసే అవకాశాన్ని కోల్ప
వివిధ కారణాలతో నాలుగు రోజుల నుంచి నిలువునా పతనమైన స్టాక్ సూచీలు సోమవారం కోలుకున్నాయి. ఫైనాన్షియల్, ఐటీ, మెటల్ షేర్లలో భారీ కొనుగోళ్లు జరగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 721 పాయింట్లు రికవరీ అయ్యి తిరిగి 60 వేలక
వచ్చే పదేళ్లలో చేరుకోనుంది: మోతీలాల్ జేఎండీ రామ్దేవ్ అగర్వాల్ అంచనా న్యూఢిల్లీ: మే 29: దేశంలో కరోనా సంక్షోభం కొనసాగుతున్నా, స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త రికార్డుస్థాయికి సమీపంలో ట్రేడవుతున్నాయి. అ�
బంగారం బుల్ రంకె.. నెలలోనే 7% పైపైకి?!
కరోనా రెండో వేవ్ ఉధ్రుత దాడి వేళ.. బంగారం మరో దఫా బుల్ రంకె వేసింది. దేశీయ మార్కెట్లో నెలలోనే ఏడు శాతం....