మంచాల : కార్తీకపౌర్ణమి నుంచి ప్రారంభమైన బుగ్గ రామలింగేశ్వరస్వామి జాతర శనివారం అమావాస్యతో ముగిసింది. 15రోజుల పాటు జరిగిన జాతరలో వివిధ జిల్లాల నుంచి లక్షకు పైగా భక్తులు పుణ్యస్నానాలను ఆచరించి మొక్కులు తీర
మంచాల : బుగ్గరామలింగేశ్వర స్వామి కార్తీక స్నానాలకు భక్తులు పోటెత్తారు. మండల పరిధిలోని ఆరుట్ల గ్రామ సమీపంలో ఉన్న బుగ్గరామలింగేశ్వరస్వామి జాతర శుక్రవారం నాటికి 14వ రోజుకు చేరుకుంది. వివిధ జిల్లాల నుంచి భక�
శివనామ స్మరణతో మార్మోగిన దేవాలయ పరిసర ప్రాంతాలు ఒకే రోజు యాభైవేల మంది స్వామి వారిని దర్శించుకున్న భక్తులు మంచాల : కార్తీక పౌర్ణమి సందర్భంగా బుగ్గరామలింగేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. స్వా�
మంచాల : భక్తుల శివనామ స్మరణతో బుగ్గరామలింగేశ్వరస్వామి దేవాలయం మార్మోగింది. వర్షం కురుస్తున్నా కూడా స్వామిని దర్శిచుకునేందుకు భక్తులు వాహనాల్లో జాతరకు తరలి వాచ్చారు. మంచాల మండలం ఆరుట్ల గ్రామ సమీపంలో ఉన�
రెండేళ్ల తర్వాత దర్శనానికి పోటెత్తిన భక్తజనం భక్తి పారవశ్యంతో పుణ్యస్నానాలాచరించిన భక్తులు ఇబ్రహీంపట్నం : ఇక్కడ పుణ్యస్నానాలాచరిస్తే అన్ని శుభాలే కలుగుతాయని ఈ ప్రాంత ప్రజల నమ్మకం. ఆ నమ్మకంతోనే ఈ ప్రాం