సత్యం, శాంతి, దయ, జ్ఞాన ప్రసారం, నియమబద్ధ జీవనం, ధ్యానం వంటివి బౌద్ధధర్మంలో ప్రధానాంశాలు. బుద్ధుడు త్రిశరణాలు ప్రతిపాదించాడు. శరణం అంటే ఆశ్రయించడం. బుద్ధం, దమ్మం, సంఘం.. ఈ మూడూ మనిషి జీవితంతో అవినాభావ సంబంధం �
నల్లగొండ జిల్లా నందికొండలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బుద్ధవనంలో గౌత మ బుద్ధుడి 2,566వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో బౌద్ధ గురువుల�
హైదరాబాద్ : గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా.. ఆయన బోధనలను తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్మరించుకున్నారు. ప్రపంచ మానవాళికి బుద్ధుడు నేర్పించిన శాంతి, సహనం, అహింసామార్గాలు నేటికీ అనుసరణీయమైనవని అ