Former MLA Chittem | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరడంతోపాటు పల్లె ఫలితం నుంచి కాంగ్రెస్ పతనానికి నాంది పలికేలా కార్యకర్తలు పనిచేయాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం ర�
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంపై ఏ పార్టీ జెండా ఎగురనుందనేదానిపై జిల్లా అంతటా ఆసక్తికరంగా మారింది. చేవెళ్ల పార్లమెంట్ పీఠాన్ని దక్కించుకునేందుకు అన్ని పార్టీలు గెలుపు వ్యూహాలు రచిస్తున్నాయి.
రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. గురువారం మానకొండూర్ మండల కేంద్రంలోని బీఆర�