Kadiyam Srihari | కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీలను అమలు పరచలేక బీఆర్ఎస్ పార్టీ పై ఎదురుదాడి చేస్తోందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. బీజేపీ నాయకులు చవటలు, దద్దమ్మల్లా మాట్లాడుతున్నార�
CM Revanth | రాజకీయాలు ఎలా ఉన్నా కేసీఆర్ హైదరాబాద్ను అభివృద్ధి చేశారని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్ కంటే ముందున్న ముఖ్యమంత్రులు వైఎస్, చంద్రబాబు కూడా హైదరాబాద్ను డెవలప్ చేశారని తెలిపారు.
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారం ప్రారంభం అయింది. తొలి రోజు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు తొమ్మిది మంది నామినేషన్ దాఖలు చేశారు.
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి అన్నారు. గద్వాల మండలం బీరెల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త దుబ్బ బీసన్న విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు.
Bandi Sanjay | బీజేపీ - బీఆర్ఎస్ పొత్తు కాంగ్రెస్ పార్టీ సృష్టి అని బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ బండి సంజయ్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ పలు ఆరోపణలు చేసిందని గుర్తు చేశారు.
తమను ఎన్నుకున్న ప్రజలకు చెప్పేందుకు, చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి డిసెంబర్ రెండవవారం నుంచి ఈ రెండున్నర మాసాల్లో కొన్ని అవకాశాలు లభించాయి. ఇంతలోనే ఏదేదో జరిగిపోవాలని ప్రజలేమీ ఆశించడం లేదు.
కొండంత నమ్మకంతో రేవంత్ రెడ్డిని మల్కాజిగిరి ఎంపీగా గతంలో గెలిపిస్తే రాష్ర్టానికి హామీ ఇచ్చిన నిధులేవీ తీసుకురాలేకపోయారు. ఆ పార్టీలోని మిగతా ఇద్దరు ఎంపీల సంగతి సరేసరి. కానీ బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం ప్�
కాంగ్రెస్ పార్టీని గెలిపించి తప్పు చేశామా! అనే సందిగ్ధంలో పడింది తెలంగాణ సమాజం. అలవికాని హామీలను అమలు చేయలేక సతమతమవుతున్న రేవంత్రెడ్డి సర్కార్ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నది. ఆరు గ్యారెంటీల అమలు దే�
KCR Birthday | బీఆర్ఎస్ వ్యవస్థాపకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏడుపాయల వనదుర్గాభవా
రిపోర్టర్ను కావడంతో కేసీఆర్ను తరచూ కలిసేవాడిని. నేను కనపడగానే కేసీఆర్ తొలి పలకరింపు ‘రా.. చక్రి. గింత అన్నం తిందాం’ అని. ఇతర పత్రికల రిపోర్టర్ మిత్రులను కేసీఆర్ అలాగే ఆహ్వానించేవారు. ఆయనే స్వయంగా వడ్
రైతులు రోడ్లపైకి వచ్చి మద్దతు ధర కోసం ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, రైతుల పక్షాల ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గ
రాజ్యసభ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున గురువారం నామినేషన్ దాఖలు చేసిన వద్దిరాజు రవిచంద్రకు బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం జడ్పీ �
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏడాది పాటు నడవనీయాలని, ఆ తర్వాత హామీల అమలుపై ప్రశ్నిద్దామని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆయన గురువారం శాసనసభలో మాట్లాడుతూ... సంవత్సరం వరకు సమయం ఇచ్చి.. అప్పుడు ఫె