రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ శుక్రవారం కాంగ్రెస్లో చేరారు. ఆయనకు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
చేవెళ్ల ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపునకు కృషి చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ సూచించారు. ఆదివారం శంషాబాద్ మండలంలోని పాలమాకుల, ముచ్చింతల్, ఘాన్సీమియా
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎం రేవంత్రెడ్డిని కలిశానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ ప్రకాశ్గౌడ్ స్పష్టంచేశారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని రేవంత్రెడ్డి నివాసంలో సీఎంను ఎమ్మెల్యే కలువగా, ప్రకా�