ఏపీకి చెందిన అగ్నికుల క్షత్రియ ఉపకులాల జాబితాలో గంగపుత్ర, బెస్తలను చూపడం సమంజసం కాదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గంగపుత్రులను తల్వార్ గుర్తింపునివ్వడం హేయమని మం
ముషీరాబాద్లో (Musheerabad) ఇండ్ల కూల్చివేతతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. గాంధీనగర్ డివిజన్లోని స్వామి వివేకానంద నగర్లో దళితులకు సంబంధించిన ఇండ్లను జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం ఉదయం కూల్చివేశారు.