బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల సవాళ్లతో ఒకసారిగా కోరుట్ల నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెకింది. యూరియా పంపిణీలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ విషయంలో బహిరంగ చర్
రైతులకిచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ధ్వజమెత్తారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుదామని, ఈ నెల 12న రైతులతో కలిసి కోరుట్ల �
కాంగ్రెస్, బీజేపీలు రెండూ రెండే. వారి పాలన దరిద్రం. ఏండ్ల కొద్ది పాలించి కాంగ్రెస్ చేసిందేమీ లేదు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఒరిగిందేమీ లేదు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్నీ అబద్ధా�