మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావును ఆయన నివాసంలో బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు కలిశారు. ఈ నెల 3వ తేదీన హరీశ్రావు బర్త్డే సందర్భంగా ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అజ్మీర్
‘ప్రధాని నరేంద్ర మోదీ చెప్తేనే సీఎం రేవంత్రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ అంటూ మరో కొత్త డ్రామాకు తెరలేపారు. బడే భాయ్, ఛోటే భాయ్ బంధంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని బీఆర్ఎస్ మైనా