‘రేవంత్రెడ్డి 11 నెలల పాలనలో ఏం వెలగబెట్టినట్టు? ఏం ఒరగబెట్టినట్టు? ప్రజాపాలన పేరుతో విజయోత్సవాలు జరుపుతున్నారు’ అని బీఆర్ఎస్ నేత, వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి నిలద�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే రూ.75 వేల కోట్ల అప్పు తెచ్చారని బీఆర్ఎస్ నేత కే వాసుదేవరెడ్డి ఆరోపించారు. ఈ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గురుకుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని, సీఎం రేవంత్రెడ్డి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాక, ఇప్పుడు ఉద్యోగం రాలేదని అధికారులు అంటే దీనికి బాధ్యులెవరు? అని దివ్యాంగుల సంస్థ మాజీ చైర్మన్ కే వాసుదేవరెడ్డి
రాష్ట్రంలో రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించడంలేదని, పేరుకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టినా ఎకడా కొనుగోళ్లు జరగడం లేదని బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి ఆరోపించారు. రోజుల తరబడి రైతులు వ�