ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ను మార్చాలని భాదిత రైతులు కదం తొక్కారు. రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం మహా ధర్నా చేపట్టారు. ధర్నా కోసం ముందుగానే డీసీపీ రాజేంద్రచంద్రకు వినతిపత్రం సమర్పించగా, అనుమతించారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి, భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేశ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా వ
నల్లగొండ, భువనగిరి బీఆర్ఎస్ లోక్సభ స్థానాల అభ్యర్థులపై కొనసాగుతున్న ఉత్కంఠతకు తెరపడింది. పార్టీ శ్రేణుల మనోగతానికి అనుగుణంగా సామాజిక సమీకరణలు, ఇతర బలాబలాల భేరీజు అనంతరం శనివారం సాయంత్రం పార్టీ అధిన
నియోజకవర్గంలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మారిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ అన్నా రు. సోమవారం పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పసుమాముల గ్రామానికి చె