రైతు ద్రోహి రేవంత్రెడ్డి ఖబడ్దార్ అంటూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుర్వ విజయ్కుమార్ హెచ్చరించారు. రైతులను దొంగలు, కూనీకోర్లుగా బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడం సిగ్గు చేటన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ
సీడ్ కంపెనీలకు, ఆర్గనైజర్లకు జోగుళాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ నాయకులు అమ్ముడు పోయారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుర్వ విజయ్కుమార్ ఆరోపించారు. శుక్రవారం రైతు సం క్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
నియోజకవర్గంలో ని ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల రోడ్లు ధ్వంసమై గుంతలమయంగా మారాయని, ప్రభుత్వం వెంటనే ఆధునీకరించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుర్వ విజయ్కుమార్ డిమాండ్ చేశారు.