శంషాబాద్ మండలం మల్కారం శివాలయం వద్ద సోమవారం స్థానిక సర్పంచ్ కొత్త భిక్షపతిరెడ్డి ఆధ్వర్యంలో రేడియల్ రోడ్డుకు వ్యతిరేకంగా భూములు కోల్పోతున్న రైతుల పక్షాన నాయకులు, ప్రజాప్రతినిధులు ధర్నా నిర్వహించా
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తిక్రెడ్డి అన్న�
రంగారెడ్డి జిల్లా ఆలూర్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగి, నలుగురు మృతి చెందిన ఘటనపై స్థానిక అఖిలపక్ష నేతలు, ప్రజాసంఘాల నుంచి ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.