తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తిక్రెడ్డి అన్న�
రంగారెడ్డి జిల్లా ఆలూర్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగి, నలుగురు మృతి చెందిన ఘటనపై స్థానిక అఖిలపక్ష నేతలు, ప్రజాసంఘాల నుంచి ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.