కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలందరి దీవెనలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందితకు 50 వేల మెజార్టీ ఖాయమని కంటోన్మెంట్ నియోజకవర్గ ఎన్నికల బీఆర్ఎస్ ఇన్చార్జ్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అ
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థుల దూకుడు కొనసాగుతున్నది. నియోజకవర్గంలో డివిజన్ల వారీగా ప్రచారాన్ని ఉధృతం చేశారు. గడిచిన రెండు నెలలుగా నియోజకవర్గంలోనే ప్రజలతో మమేకమై అలుపెరగకుండా అభ్యర్థులు ప్ర