ష్.. గప్చుప్! ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రచార పర్వానికి తెరపడింది. గల్లీలు, కాలనీల్లో హోరెత్తించిన వాహనాలు నిలిచిపోయాయి. ఎక్కడి మైక్లు అక్కడే మూగబోయాయి.. ర్యాలీలు, సభలు, సమావేశాలు, పాదయాత్రలకు బ్రేక�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగరంలో కోతలు లేని విద్యుత్, ఇబ్బందులు లేకుండా మంచినీటి సరఫరా జరిగేదని ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, ఎంఎస్ ప్రభాకర్రావు, నాంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి సీహెచ్ ఆనంద
తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని, కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. శుక్రవారం సాయ