ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా రెండో విజయానికి చేరువైంది. 371 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. శనివారం ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది
మాజీ కెప్టెన్ జో రూట్ (118 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ సెంచరీ బాదడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది.
పరుగుల వరద పారుతున్న రావల్పిండి టెస్టులో పాకిస్థాన్ విజయానికి 263 పరుగుల దూరంలో నిలిచింది. 343 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య పాకిస్థాన్.. ఆదివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వ�