ఆదివారం వస్తుందంటే చాలు నాన్ వెజ్ ప్రియులు వేటిని తిందామా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందులో భాగంగానే చికెన్, మటన్, చేపలు, రొయ్యలు వంటి వాటిని ఇంటికి తెచ్చుకుని తింటారు.
ఫ్రిజ్లో నిల్వచేసిన మాంసాహారం తిని.. కొందరు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇటీవలే హైదరాబాద్లో ఒకరు చనిపోగా.. పదుల సంఖ్యలో అస్వస్థతకు గురై ఆసుపత్రిపాలయ్యారు. ఈ క్రమంలో వండిన పదార్థాలే కాదు.. పచ్చి మాం
రాష్ట్రంలో చికెన్ ధరలు కొండెక్కాయి. ఎండల దాటికి ఉష్ణతాపం పెరిగి కోళ్లు మృత్యువాత పడుతుండటంతో మాంసం ఉత్పత్తి తగ్గింది. ఫలితంగా డిమాండ్ పెరిగి ధర అధికమైంది. నెల క్రితం వరకు కిలో రూ.200 ఉన్న బ్రాయిలర్ చికె�