తోలు తీసిన తర్వాత కూడా అరటిపండు 24 గంటలపాటు తాజాగా ఉండేట్టు చేయటంలో బ్రిటిష్ సైంటిస్టులు సక్సెస్ అయ్యారు. జన్యుపరమైన మార్పులు చేయటం ద్వారా కొత్త రకం అరటిపండును ఆవిష్కరించినట్టు వారు పేర్కొన్నారు. సాధా
ఆవు పేడతో నడిచే ట్రాక్టర్ను తయారు చేసి బ్రిటిష్ శాస్త్రవేత్తలు రికార్డు సృష్టించారు. దాదాపు 100 ఆవుల పేడను సేకరించి దాన్ని బయోమీథేన్ (ప్యుజిటివ్ మీథేన్)గా మార్చారు.
115 ఏండ్లయినా చికిత్స లేని మతిమరుపు వ్యాధి అల్జీమర్స్ను పూర్తిగా నయంచేసే దిశగా బ్రిటన్ సైంటిస్టుల కృషి స్టెమ్ సెల్స్తో మెదడు కణాలకు మరమ్మతు.. సత్ఫలితాలు 115 ఏండ్ల క్రితం ఆ వ్యాధిని గుర్తించారు. ఆ రోగాన్�