అంతర్జాతీయ మీడియా సంస్థ అయిన బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) ఇండియా కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు గురువారం రాత్రి ముగిశాయి. ఐటీ అధికారుల సోదాలు ముగిసిన తర్వాత బీబీసీ స్పందించింది. ఈ మ
అంతర్జాతీయ మీడియా సంస్థ అయిన బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) ఇండియా కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబైలోని బీబీసీ ఆఫీసు�
బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రజాస్వామ్యానికి మీడియా నాలుగో స్తంభం లాంటిదన్నారు. ఇదే సందర్భంలో బీజేపీ ప్రభుత్వంపై కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో మండ�
ఢిల్లీలోని బీబీసీ కార్యాలయాలపై ఆదాయపన్ను అధికారులు చేపట్టిన సర్వే విషయం వాషింగ్టన్ డీసీకి తెలిసిందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ప్రైస్ తెలిపారు. అయితే ఈ విషయంలో తాము ఎలాంటి నిర్ణయం తీసుకున�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన కక్షసాధింపు ధోరణిని మరోసారి బయటపెట్టుకున్నది. గోద్రా డాక్యుమెంటరీని ప్రసారం చేసిన బీబీసీ సంస్థపై దాదాగిరీకి దిగింది. ఐటీ బృందాలతో దాడులు చేయించి, భీతావహ వాతావరణాన్ని సృ