సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టు దిగువన బ్రిడ్జి నిర్మించక ముందు, ప్రాజెక్టు పైనుంచే వాహనాలు, ప్రజలు రాకపోకలు సాగించేవారు. ఆ తర్వాత ప్రాజెక్టు దిగువ భాగంలో వంతెన నిర్మించడంతో ప�
మెదక్ నుంచి మక్తా భూపతిపూర్కు వెళ్లే బ్రిడ్జి మరమ్మతులు పూర్తిచేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని, పొలాల్లో ఇసుక మేటలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం చెల్లించాలని డి మాండ్ చేస్తూ శ