పల్లెల్లోని చెరువుల్లో నల్ల మట్టి తోడేళ్లు పడ్డాయి. పగలూ రాత్రి అనే తేడా లేకుండా మరీ తవ్వేస్తున్నాయి. ఇటుక బట్టీల అవసరాలకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఆసరాగా చేసుకొని కోట్ల విలువ చేసే మట్టిని తెగ తోడేస్
ఇటుక బట్టీలకు అటవీ కలపను అక్రమంగా వినియోగిస్తూ కొందరు అడవులను నాశనం చేస్తున్నారు. మండలంలోని చా లా గ్రామాల్లో అడవులున్నాయి. వాటి సంరక్షణ కు ప్రతి సెక్షన్కు ఒక అటవీశాఖ అధికారిని ప్రభు త్వం నియమించింది. అ�
గ్రామంలో లభించే సహజ వనరులైన మట్టి, సున్నం, సిమెంటు కలిపి తయారుచేసిన ఇటుకలతో అందమైన కట్టడాలను నిర్మించుకోవచ్చని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. అవసరమైన హంగులతో ఇళ్లను తీర్చిదిద్దుకోవచ్చ
పెద్దపల్లి జిల్లాలోని చెరువులను మట్టి మాఫి యా చెరబట్టింది. నల్ల ఒండ్రుమట్టిని పగలూ రాత్రి తేడా లేకుండా తరలిస్తున్నారు. ఒక్క ఇటుక బట్టీ పేరిట అనుమతి తీసుకొని, పదుల సంఖ్యలో బట్టీలకు తరలించుకుపోతున్నారు.