తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నిరుపేద బాలికకు కోఠిలోని ఈఎన్టీ దవాఖాన వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. కార్పొరేట్ దవాఖానల్లో దాదాపు రూ.5 లక్షల వరకు అయ్యే అరుదైన శస్త్రచికిత్సను పైసా ఖర్చు లేక�
చలికాలం.. శ్వాససంబంధ సమస్యలున్నవారు అతి జాగ్రత్తగా ఉండాలి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్కూడా ఇప్పుడు కలవరపెడుతోంది. కనుక అత్యంత అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు శ్వాస హాస్పిటల్ వైద్య�
Crop burning | వెల్దుర్తిలో విషాదం నెలకొంది. వెల్దుర్తిలో పంట వ్యర్ధాలు దహనం చేస్తుండగా వ్యక్తి మృతిచెందాడు. బుధవారం ఉదయం లక్ష్మణ్ గౌడ్ అనే రైతు తన పొలంలో వరి కొయ్యలను దహనం
సీనియర్ నటి జయంతి| దక్షిణాది చలన చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల స్వాస సంబంధిత సమస్యతో బెంగళూరులోని విక్రమ్ దవాఖానల�
న్యూఢిల్లీ: ఊపిరి ఆడని కోవిడ్ రోగులకు.. ఆక్సిజన్ అందని వ్యాధిగ్రస్తులకు మాత్రమే రెమ్డిసివిర్ ఇంజెక్షన్ వాడాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న నేపథ�