సైబరాబాద్ పోలీసులు శనివారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ తనిఖీల్లో 329మంది మందుబాబులు పట్టుపడ్డారు. పట్టుబడిన వాహనదారుల్లో 248 మంది ద్విచక్రవాహనదారులు, 23 మంది త్రి చక్రవాహనదారులు, 54మంది నాలుగు చక్రాల వ�
కేవలం చలానాలు, వసూళ్లపైనే దృష్టి పెడుతున్న ట్రాఫిక్ పోలీసులు, వాహనదారుల భద్రతను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీల పేరిట ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిసూ వాహనదారులను ఇబ్బ�
కొత్త సంవత్సరం వచ్చిందంటే మందు పార్టీ.. వీకెండ్ వచ్చినా మందు పార్టీ.. పండుగకో మందు పార్టీ.. ఇలా పార్టీలు చేసుకొని రోడ్ల మీదికి బైక్లు, కార్లు డ్రైవ్ చేస్తూ ప్రమాదాలకు కారణం అవుతున్న ఘటనలు అనేకం. ఈ నేపథ్య�