Pink Jersey | ఢిల్లీ అరుణ్ జైట్ల స్టేడియంలో శనివారం ఆస్ట్రేలియాతో జరిగే చివరి వన్డేలలో భారత జట్టు పింక్ కలర్ జెర్సీలో కనిపించనున్నది. రొమ్ము క్యాన్సర్ అవగాహన కల్పించేందుకు ఈ జెర్సీలో టీమిండియా ఆడ
మహిళలకు సంబంధించిన వివిధ ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంపొందించేందుకు ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) కలిసి ఒక సమగ్ర అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఏఐజీ హాస్పిటల్స్ తెలిపింది.