మార్కెట్లోకి ఏ కొత్త మోడల్ కారు, బైక్పై వచ్చినా మన మహబూబ్నగర్లో కనిపించాల్సిందే. నగర రోడ్లపై రయ్.. రయ్.. మంటూ దూసుకెళ్లాల్సిందే. ఎలక్ట్రిక్ వాహనాలు పరుగుల తీయాల్సిందే.. కాలనుగుణం గా వస్తున్న మార్పు�
పాలమూరు జిల్లా కేంద్రం రెండు రోజులపాటు ప్రముఖ కంపెనీల బ్రాండెడ్ కార్లకు వేదిక కానున్నది. ఈనెల 29, 30వ తేదీల్లో జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల గ్రౌండ్లో రెండ్రోజుల పాటు భారీ ఎత్తున ఆటో ఎక్స్పో �
అధునాతన మోడ ల్స్, సరికొత్త ఫీచర్స్తో కూడిన బ్రాండెడ్ కార్లు, బైక్ల ప్రదర్శనకు హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారి మైదానం వేదిక కానున్నది. శనివారం, ఆదివారం ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో