రాష్ట్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘం డిమాండ్ చేసింది. శనివారం హైదరాబాద్లో సంఘం అధ్యక్షుడు రాజేశ్వర శర్మ, ప్రధాన కార్యదర్శి ఉప్పల బాలసుబ్రహ�
సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ సీఎం కేసీఆర్తోనే సాధ్యమని, యజ్ఞయాగాదులను చేపట్టిన నిజమైన ధార్మికుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారని వేద పండితులు, అర్చకులు, ధార్మికవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
Brahmin Bhavan | దేశంలో ఏ రాష్ట్రంలోని లేని విధంగా తెలంగాణలో బ్రాహ్మణులకు సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు.