ఒగ్గు కళాకారుల నేపథ్య కథాంశంతో రూపొందించిన చిత్రం ‘బ్రహ్మాండ’. ఆమని, బలగం జయరాం, కొమరక్క, బన్నీ రాజు ప్రధాన పాత్రధారులు. రాంబాబు దర్శకత్వంలో దాసరి సురేష్ నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది.
Brahmanda Movie | తెలంగాణ ప్రజల జీవనశైలికి అద్దంపట్టే జానపద కళల్లో ఒగ్గు కథకీ విశిష్ట స్థానం ఉంది. "ఒగ్గు" అంటే శివుడి చేతిలో ఉండే డమరుకం. ఇలాంటి గొప్ప సంస్కృతికి అద్దం పట్టేలా రూపొందిన సినిమా బ్రహ్మాండ. ఈ సినిమాను �
సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాండ’. మమత ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై దాసరి సురేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఆవిష్కరి
ఆమని ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మాండ’. తెలంగాణ జానపద కళారూపం ఒగ్గు కథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాంబాబు దర్శకుడు. దాసరి సురేష్ నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసు