బ్రాహ్మణ కుల ధర్మ పరిరక్షణకు, న్యాయపరమైన కోర్కెల సాధనకు, రాజకీయ పురోగమనానికి బ్రహ్మ గర్జన
బహిరంగ సభ బ్రాహ్మణ కులోత్తముల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్ - సరూర్నగర్ ఇండోర్ స్టేడియం మైదానంలో జరిగ
బ్రాహ్మణులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. 75 ఏండ్లలో ఏ ప్రభుత్వమూ బ్రాహ్మణులకు ఒక్క రూపాయి సాయం చేయలేదని, తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణులకు పెద్ద ఎత్తున