బ్రాహ్మీముహూర్తం అంటే ఏమిటి? మంత్ర సాధనకు ఆ సమయం ప్రశస్తమైనదని చెబుతారు ఎందుకు? l శ్రీధర్, సిద్దిపేట
తెల్లవారుజామున 3 గంటల 20 నిమిషాల నుంచి 5 గంటల 40 నిమిషాల మధ్యకాలాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు. మనిషికి జ్ఞ�
అమ్మవారు ప్రధానాంశ రూపాలలో ‘కాళి’ ఆరవది. మహాకాళి వేరు. బ్రహ్మదేవుడి వరంతో పాతాళం నుంచి వచ్చిన ‘శుంభ-నిశుంభ’ రాక్షసులు మానవ లోకాన్నేకాక దేవతా లోకాన్నికూడా తమ దౌర్జన్యంతో అల్లకల్లోలం చేశారు. దేవతలందరి ప్�
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో లజ్జగౌరీ, బ్రహ్మ, విష్ణు, శివుడు, కాలభైరవుడి శిల్పాలను గుర్తించారు. డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్రెడ్డి తన పరిశోధనలో భాగంగా ఆదివారం వీటిని వెలుగులోకి తీసుకొచ్చారు.