నల్లగొండ జిల్లా పేరూరు గ్రామానికి చెందిన పసుల స్వప్న వృక్షశాస్త్రం విభాగంలో డాక్టరేట్ పట్టా పొందారు. రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీ జగదీష్ ప్రసాద్ జబర్మల్ తిబ్రేవాలా యూనివర్సిటీ నుంచి ఆమె డాక్టరేట్ పొం�
వృక్షశాస్త్రంలో నిమ్మగడ్డిని ‘సింబోపొగాన్ సిట్రేటస్' అని పిలుస్తారు. ఈ గడ్డి మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. నిమ్మగడ్డిని నులిపితే సువాసన వస్తుంది. దీనినుంచి సుగంధ తైలాన్ని తీస్తారు.