వరుసగా నాలుగోసారి ‘బోర్డర్-గవాస్కర్' సిరీస్ చేజిక్కించుకున్న టీమ్ఇండియా.. ఇక వన్డే సమరానికి సిద్ధమవుతున్నది. భారత్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం నుంచి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా.. �
మూడేండ్ల తర్వాత విరాట్ కోహ్లీ టెస్టు సెంచరీతో కదంతొక్కిన వేళ టీమ్ఇండియా భారీ స్కోరు చేసింది. నిర్జీవమైన పిచ్పై ఆసీస్కు దీటుగా మనవాళ్లు దంచికొట్టగా.. రోహిత్ సేనను నిలువరించేందుకు కంగారూలు ఆపసోపాలు
ఆట కన్నా పిచ్ల గురించే ఎక్కువ చర్చ జరుగుతున్న ‘బోర్డర్-గవాస్కర్' సిరీస్లో తొలిసారి వికెట్ బ్యాటింగ్కు అనుకూలించింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో గురువారం ప్రారంభమైన పోరులో ఆసీస్ �