తరుగు పేరిట 25 క్వింటాళ్ల ధాన్యం దోపిడీ చేస్తున్నారంటూ ఓ రైతు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం బొప్పారంలో చోటుచేసుకున్నది.
Electrocution | మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు విద్యుదాఘాతంతో (Electrocution) మృతిచెందారు.