ఆర్టీసీని పూర్వస్థితికి తీసుకురావడానికి ఆ సంస్థ అనేక పథకాలను ప్రవేశ పెడుతున్నది. ఆదాయం పెంచి నష్టాల నుంచి లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా కొత్త ప్రణాళికలను రచిస్తూ ముందుకు సాగుతున్నది. ఇప్పటికే కార్గోన
చండ్రుగొండ: అయ్యప్ప భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ సేవలు ప్రారంభించిందని కొత్తగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వరబాబు అన్నారు. మంగళవారం చండ్రుగొండ బస్స్టేషన్ను ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడ�