Venkaiah Naidu: వెంకయ్యనాయుడిపై మూడు పుస్తకాలను ప్రధాని మోదీ రిలీజ్ చేయనున్నారు. 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ఆ ప
KTR | సిద్దిపేట ఉద్యోగ గర్జన దినోత్సవం సందర్భంగా ఉద్యమ ఘట్టాలతో కూడిన ‘యోధ’ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమ నేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో 21-10-2009లో సిద�
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్పై రాసిన ఆటోబయోగ్రఫీ ఉంగలిల్ ఒరువన్ పుస్తకం తొలి భాగాన్ని ఈనెల 28వ తేదీన రాహుల్ గాంధీ రిలీజ్ చేయనున్నారు. తమిళనాడు సీఎంవో కార్యాలయం ఈ విషయాన్ని ఓ ప్రకట�
హిమాయత్నగర్ : బముఖ ప్రజ్ఞాశాలి,బభాషాకోవిదుడు భారత మాజీ ప్రధానమంత్రి పి.వి నరసింహారావు దేశానికి అందించిన సేవలు స్ఫూర్తి దాయక మని పి.వి శతజయంతి ఉత్సవ కమిటీ ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అన్నారు. స
తెలుగుయూనివర్సిటీ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం అనంతరమే జానపద, గిరిజన పాటలకు సముచిత స్థానం దక్కిందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు ఆర్.సత్యనారాయణ అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహాకార
తెలుగుయూనివర్సిటీ : సృజనాత్మకత రచయిత వల్లకొండ గురుమూర్తి రచనలు నేటి తరం పిల్లల్లో పఠనాసక్తిని పెంచడంతో పాటు సందేశాన్ని, స్పూర్తిని కలిగిస్తాయని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారి ప్రశంస
రెండేళ్ల పాలనపై పుస్తకం విడుదల | ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పుస్తకాన్ని విడుదల చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): రిటైర్డ్ ఎస్పీ చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ రచించిన ‘నేను శాంత కూడా-ఒక జీవన కథ’ పుస్తకావిష్కరణ మంగళవారం ఆన్లైన్లో జరిగింది. రచయిత విద్యాగురువు కూచిబొట్ల పార్థస�
హైదరాబాద్ : ప్రజా ప్రతినిధుల పని తీరు, దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాలే కొలమానంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు తెలిపారు.
హైదరాబాద్ : భారతీయ రైతుల స్థాయిని పెంచడంతోపాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకురావాల్సిన ఆవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
హైదరాబాద్ : అన్నిశాఖల మాదిరే అటవీశాఖలోనూ మహిళలు పనిచేసేందుకు పోటీపడటం గర్వకారణమని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అటవీశ