Adilabad | వృక్ష శాస్త్ర సీనియర్ అధ్యాపకులు, ఆదిలాబాద్ జిల్లాలోని బేల కీర్తన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వరప్రసాద్ రావు రాసిన ఫ్లోరా ఆఫ్ తెలంగాణ గ్రంథాన్ని కాకతీయ అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్ట
రాజ్యాంగ హక్కులు అందరికీ సమానంగా అందాలని మూవ్మెం ట్-21 జాతీయ కమిటీ సభ్యుడు ఎన్ ప్రేమకుమార్ పేర్కొన్నారు. ఆదివారం నస్పూర్లో ఎం-21 డిగ్నిటీ ఫెస్ట్ను నిర్వహించారు. ఎం-21 ఉద్యమం సమష్టిగా కొనసాగుతుందన్నా ర
NRI | ఆకెళ్ల రాఘవేంద్ర రచించిన ‘పాట షికారుకొచ్చింది’ (Pata shikaru kochindhi)పుస్తక పరిచయ కార్యక్రమాన్ని(Book launched) శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్(Singapore) వారి ఆధ్వర్యంలో ఒన్కాన్ బెర్రా ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు.
ప్రజలను చైతన్యం చేయడానికి కవులు నిత్యం చైతన్యపరులుగా ఉంటారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మాజీ మంత్రి స్వగృహంలో వనపట్ల సుబ్బయ్య, సంగిశెట్టి శ్రీనివాస్లు రచించిన ధి�
Duvvuri Subbarao | రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు (DuvvuriSubbarao) తన జీవితానుభవాలతో రాసిన పుస్తకాన్ని కౌటిల్య విద్యార్థుల సమాక్షంలో ఆవిష్కరించారు.