నీటిగుంతలో పడి బాలుడు మృతిచెందిన ఘటన మండలంలోని బొందలపల్లిలోచోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బొందలపల్లికి చెందిన ప్రవీణ్గౌడ్ (12) గురువారం రాత్రి గ్రామ శివారులో ఉన్న నీటి గుంతలో పడిమృతి చెం�
నాగర్కర్నూల్ నియోజకవర్గంలోని బొందలపల్లి జిల్లా కేంద్రానికి కేవలం పది కిలో మీటర్ల దూరంలోనే ఉన్నా విసిరేసినట్లుగా మారుమూలన ఉంటుంది. అలాంటి ఈ గ్రామం ప్రస్తుతం అభివృద్ధిలో ఇతర గ్రామాల కంటే ముందంజలో నిల�