Harish Rao | బాండు పేపర్కు జర ఇజ్జత్, విలువ ఉండే.. కాంగ్రెసోళ్లు ఆరు గ్యారెంటీలు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన తర్వాత దాని ఇజ్జత్ కూడా పోయింది. పరువు తీశారు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ�
బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు మద్దతు వెల్లువెత్తుతున్నది. వచ్చే ఎన్నికల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికే ఓటు వేస్తామని కుల సంఘాలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నాయి.