పద్మారావునగర్లోని హమాలీబస్తీలో బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా రెండో రోజు బోనాల జాతర జరిగింది. బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో బస్తీవాసుల చిరకాల వాంఛగా బొడ్రాయి ఏర్పాటు జ
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల జాతర ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రారంభమైంది. అన్ని గ్రామాలు, పట్టణాల్లోని ఆలయాలను ఆలయ కమిటీ, గ్రామస్తులు సిద్ధం చేశారు.
లండన్లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో బోనాల జాతర వైభవంగా జరిగింది. ఈ వేడుకకు యూకే నలుమూలల నుంచి ప్రవాస కుటుంబాల సభ్యులు తరలి వచ్చారు.