నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్గార్పూర్ గ్రామంలో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈ బోనాల గంగమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు.
చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి ముగ్గురు మృతి చెందగా, బాలుడు గల్లంతై, ఒకరు ప్రాణాలతో బయటపడిన సంఘటన మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలో చోటు చేసుకున్నది. ఇందుకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరా�
వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని దుండిగల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ సుంకరి క్రిష్ణవేణికృష్ణ అన్నారు. మున్సిపాలిటీ సమావేశ మందిరంలో మంగళవారం చైర్పర్స
పోతరాజుల విన్యాసాలు, యువకుల కేరింతలు, మహిళల పూనకాలు, బ్యాండ్మేళాల మధ్య మెదక్ పట్టణ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మాతా నల్లపోచమ్మ బోనాల ఉత్సవం అంగరంగవైభవంగా జరిగింది.