తమ పంటలు ఎండిపోతుంటే ఆంధ్రా ప్రాంతానికి సాగునీరు తరలించడం ఏంటని మధిర నీటి పారుదల శాఖ ఈఈ రామకృష్ణపై బోనకల్లు మండల రైతులు ఆదివారం కలకోట రెగ్యులేటర్ వద్ద మండిపడ్డారు.
Bonakallu| బోనకల్లు : మండలంలోని ఆళ్లపాడు, నారాయణపురం సాగర కాలువల ప్రాంతంలో సాగు చేసిన మొక్కజొన్న పైర్లను మధిర ఆత్మ కమిటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతు సాగు చేసి�
బోనకల్లు మండలంలోని ముష్టికుంట్లకు చెందిన అమరేషు లింగయ్య అనే క్రీడాకారుడు 1996లో బాల్బ్యాడ్మింటన్ క్రీడపై మక్కువతో మండల కేంద్రంలో మరికొందరితో కలిసి శాంతిస్నేహ యూత్ను ఏర్పాటు చేశారు.