వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట్ మండలంలో ఘోరం జరిగింది. రోడ్డు పక్కన వెళుతున్న గొర్రెల మందను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మందలోని గొర్రెల పైనుంచి వాహనం దూసుకెళ్లింది.
Vikarabad | మండల పరిధిలోని మేడిచెట్టు తండా గ్రామపంచాయతీకి అనుబంధంగా ఉన్న బోడబండ తండాలో ఉపాధ్యాయురాలు సుమలత, యూత్ అధ్యక్షులు మల్లేష్, బిఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు.
Vikarabad | ప్రభుత్వ పాఠశాలలు జూన్ 12న పునః ప్రారంభమై నేటికీ 12 రోజులు గడిచి పోయాయి. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యం నిల్వలు తగ్గిపోతున్నాయని తపస్ జిల్లా ఉపాధ్యక్షులు బాకారం మల్లయ్య అన్నారు.
Kodangal | సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. నియోజకవర్గం పరిధిలోని బొంరాస్పేట్కు వివిధ గ్రామాల నుంచి బస్సు�