bomb explosion | ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సమయంలో బాంబు పేలింది. ఈ సంఘటనలో ఒక బాలిక తీవ్రంగా గాయపడి మరణించింది. పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
బిహార్ సీఎం నితీశ్ కుమార్ పాల్గొన్న సభలో బాంబు దాడి జరిగింది. అయితే సీఎం నితీశ్ క్షేమంగానే ఉన్నారని పోలీసులు ప్రకటించారు. నలందాలోని సిలావ్ అనే పాఠశాలలో జరిగిన ఓ సభలో సీఎం నితీశ్ పాల్గొన్నార�
న్యూఢిల్లీ: అణు బాంబు పేలితే ఏం జరుగుతుంది? దాని విస్పోటన శక్తి ఎంత? అణ్వాయుధాలు ఎంత వినాశనాన్ని సృష్టిస్తాయి? పుతిన్ అణు బెదిరింపు చేసిన నేపథ్యంలో న్యూక్లియర్ వెపన్స్తో కలిగే నష్టాలు ఏంటో తె