బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల గమ్యస్థానంగా ఎదిగిన తెలంగాణ రాష్ట్రం,, ఎగుమతుల్లోనూ తనదైన ముద్ర వేసింది. దేశ ఔషధ రాజధానిగా పేరుగాంచిన హైదరాబాద్ తన పూర్వవైభవాన్ని కొనసాగిస్తూ నిరుడు కూడా భారీగా �
రాష్ట్ర విద్యుత్తు అవసరాలను తీర్చే యాదాద్రి విద్యుత్తు ప్లాంట్లో మంగళవారం కీలక ఘట్టం ఆవిష్కృతమయ్యింది. ఈ ప్లాంట్లోని రెండు యూనిట్లలోని బాయిలర్లను టీఎస్ జెన్కో అధికారులు మండించారు.
బీహార్లో దుర్ఘటన ముజఫర్పూర్ (బీహార్): నూడుల్స్ తయారీ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో ఏడుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ దుర్ఘటన బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఉన్న బేలా పారిశ్రామిక ప్రాంత�
జీడిమెట్ల పారిశ్రామికవాడ| నగర శివార్లలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జీడిమెట్లలోని నాసెన్స్ రసాయన పరిశ్రమలో బుధవారం తెల్లవారుజామున బాయిలర్ పేలిపోయింది. దీంతో క్రమంగా మంట