తెలంగాణ ఉద్యమంలో యువత ముందు నడిచిందని, ఎత్తిన పిడికిలి దించకుండా ఉద్యమించారని, అదే స్ఫూర్తితో ప్రస్తుత ఎన్నికల్లోనూ కదం తొక్కి బీఆర్ఎస్ను గెలిపించాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. బోధన్ పట్టణంలో�
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ప్రజలు సంక్షేమ పథకాలు అందక, అభివృద్ధి కార్యక్రమాలు లేక గోసడుతున్నారని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం, ఉచిత విద్యుత్ అందక భూ ములు బీడుగా మా�
బోధన్ పట్టణం పూలసింగిడిగా మారింది. భారత జాగృతి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బతుకమ్మ వేడుక జనజాతరను తలపించింది. మహిళలతో కలిసి ఎమ్మెల్సీ కవిత ఉత్సాహంగా ఆడిపాడారు. బతుకమ్మ విశిష్టతను వివరిస్తూ సంప్రదా