తెలంగాణ సరిహద్దున ప్రవహిస్తున్న కృష్ణానది తీరంలో ఆంధ్రా ప్రాంతాలకు చెందిన మరబోటు ప్రయాణం మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతున్నది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వరద రావడం కృష్ణాన�
ఓ పండితుడు ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇవ్వడానికి బయలుదేరాడు. తను వెళ్లాల్సిన ఊరు చేరాలంటే నది దాటవలసి ఉంటుంది. అందుకని పడవ ఎక్కాడు. పడవను నడిపే వ్యక్తి ఆసక్తిగా ‘జీవితం అంటే ఏమిటి?’ అని పండితుణ్ని అడిగాడు.
Papikondalu | పాపికొండల విహారయాత్ర మళ్లీ ప్రారంభంకానుంది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పోచవరంలో నేడు పాపికొండల విహార యాత్రను ప్రారంభించనున్నారు.