నియోపోలీస్.. గ్రేటర్ హైదరాబాద్లోనే అత్యంత ఖరీదైన ప్రాంతం..ఎకరం ధర రూ. 150కోట్ల పైమాటే.. గద్దల్లా వాలిన ప్రభుత్వ పెద్దలు, ముఖ్యనేత అనుచరులు ఈ ప్రాంతాన్ని అక్రమార్కులకు కామధేనువుగా మార్చారు. భూములను కొల్లగ
CBSE : ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విద్యా విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మూడు భాషల విధానాన్ని అమలు చేయబోతుంది.
Petrol bunks | ఓ వైపు పెట్రోల్ కొరత లేదంటూనే మరోవైపు బంక్లో గంటల తరబడి నిలబడితే బంక్ సిబ్బంది కేవలం రూ.50ల పెట్రోల్ మాత్రమే కొడుతుంది. ఆదిలాబాద్లో పెట్రోల్ బంక్ ముందు గంటలు గంటలు క్యూలో నిలబడ్డా కేవలం రూ.50 పెట్రోల
బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, పోలీసుల కేసులకు భయపడేవారు ఎవరూ లేరని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. పోలీసులు ప్రజల కోసం కాకుండా కాంగ్రెస్ పార్టీ కోసం ప
Ramagundam | కోల్ సిటీ, ఏప్రిల్ 5 : బోర్డులు పాతారు సరే.. మరి ఇప్పటివరకు ప్రభుత్వ స్థలాలకు కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలేవి అని పలువురు రామగుండం రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. కాగా రామగుండం మున్సిపల్ కార�
Right to Information | ప్రభుత్వ సంస్థల్లో పారదర్శకతను, ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచడమే ఉద్దేశంగా సమాచార హక్కు చట్టం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతుంది.కార్యాలయాల్లో బదిలీ అయిన అధికారుల పేర్లు, మరికొన్ని �
మండలంలోని ప్రధాన కూడళ్లలో సూచిక బోర్డులు లేక ఏ రోడ్డు ఎటు పోతుందో తెలియక ప్రయాణికులు తికమక పడుతున్నారు. కూడళ్లు, మలుపుల వద్ద ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రహదారుల శాఖ అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల�