పాలిటెక్నిక్లో కొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు సాంకేతిక విద్యామండలి కసరత్తు చేస్తున్నది. వచ్చే విద్యాసంవత్సరానికి సీ24 పేరిట కరికులంను రూపొందించడంలో నిమగ్నమైంది.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈవీపై సబ్జెక్టును ప్రవేశపెడతారు. రాష్ట్రంలో 85కు పైగా ఈవీ కంపెనీలున్నాయి. వీటిలో కొన్ని తయారీసంస్థలు ఉండగా, మరికొన్ని సర్వీస్స్ట
polytechnic | పాలిటెక్నిక్లో గుదిబండగా మారి.. పలు కోర్సుల్లో పాస్ కాలేకపోయిన వారికి ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. 1990 నుంచి ఇప్పటి వరకు ఫెయిల్ అయిన వారికి ప్రత్యేక పరీక్షను నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది.